ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జగన్ ని భయ పెడుతున్న మరో కొత్త అసెంబ్లీ సర్వే

 జగన్ ని భయ పెడుతున్న ఆంధ్ర ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అసెంబ్లీ సర్వే   ఆసక్తి రేపుతున్న ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ అసెంబ్లీ సర్వే ఆంధ్రా ఓల్డ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సర్వే రిపోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.175 స్థానాలలో ప్రతి నియోజకవర్గంలో 150 విద్యార్థులు 60 రోజుల పాటు 50 వేల మందితో ముఖాముఖిగా చర్చించి నిర్వహించిన ఈ సర్వే రిపోర్ట్ రాజకీయ నాయకులను ఆలోచనలో పడవేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 175 నియోజక వర్గాల్లో యధావిధి అన్నీ పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తే వైయస్సార్ సీపీ- 71 టిడిపి - 65 జనసేన - 39     బిజెపి - 00 అదేవిధంగా టిడిపి+జనసేన కలిసి పోటీ చేస్తే.     టిడిపి+జనసేన     - *113*    వైయస్సార్ సీపీ      - *62*    ఈ విధంగా ఉంటాయని తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా ఫలితాలని విడుదల చేస్తామని తెలిపారు. ఇక్కడ ఆలోచించ దగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యా...
ఇటీవలి పోస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవ్వరు?

జనసేన లోకి మాజీ ముఖ్యమంత్రి ?

 జనసేన లోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.. అది ఏమిటి అంటే ఎప్పటి నుంచోవున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చారు.. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అయిన రాజకీయాలకు దూరంగా ఉన్నారు..  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అది ఏంటి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు జనసేన పార్టీ లో జాయిన్ అవ్వబోతున్నరని ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒపుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవ్వుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం లో నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గా చేసిన విషయం తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం వుండటం పార్టీ లో కి రమ్మని నాదెండ్ల మనోహర్ గారు ఆహ్వానించారు అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.. ఏది ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు జనసేన లో కి వస్తే పార్టీ కి మరింత బలం తోడవుతుంది ఇంకా ఎంతో మంది ఇతర పార్టీల నుంచి జనసేన లోకి వచ్చ...

పవన్ కళ్యాణ్ అభిమానులను షాక్ కు గురి చేసిన చిరంజీవి గారు

 పవన్ కళ్యాణ్ అభిమానులను షాక్ కు గురి చేసిన చిరంజీవి గారు రీసెంట్ గా చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే అయితే అయిన ప్రస్తుతం 2015 లో రిలీజ్ అయిన తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం ని తెలుగు లో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు.  విషయానికి వస్తే SONY LIV లో NIJAM WITH SMITA (తెలుగు) ఎపిసోడ్ 1 కి చిరంజీవి గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గురంచి చెప్తూ కల్యాణ్ కి చిన్నప్పటి నుంచి గన్స్ అంటే ఇష్టం అని చెప్పారు సినిమా షూటింగ్ కోసం విదేశాలు కు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెమ్మని అడిగేవాడు. ఒకసారి గన్ తో చూసి విమాాశ్రయంలో ఆపేశారు తర్వాత అది బొమ్మ తుపాకీ అని తెలిసి వదిలేశారు. అలాగే నా తమ్ముడు కి వున్న అభిమానులు వాళ్ళు అభిమానులు కాదు అనీ కల్ట్స్ భక్తులు అని చెప్పారు 

టీఆర్‌ఎస్‌ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్‌

 టీఆర్‌ఎస్‌ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్‌ - జనసేన నాయకులు గురాన అయ్యలు  విజయనగరం : గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తులను తెలంగాణాకు దారాదత్తం చేసిన ఆంధ్రుల ద్రోహి జగన్మోహన్‌రెడ్డి అని జనసేన నాయకుడు గురాన అయ్యలు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ దత్త పుత్రుడు సీఎం జగన్‌ అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి, పాలన గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌ కేసీఆర్‌ చేతిలో కీలుబొమ్మ అన్నారు. అత్యున్నత భావాలు కలిగి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం గురించి అలోచించే తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ గురించి వైకాపా నాయకులు విమర్శలు చేయడం విచారకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వా సలహాదారో? వైసీపీ పార్టీ సలహాదారో? అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పగలరా అని నిలదీశారు. జనసేన పొత్తుల గురించి వైసీపీ నాయకులకు అనవసరమన్నారు. పొత్...

జనవరి 26న రీ-రిలీజ్ కాబోతున్న బద్రీ?

  జనవరి 26న రీ-రిలీజ్ కాబోతున్న బద్రీ? ఇప్పుడు టాలీవుడ్ లో రీ - రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే... సెప్టెంబర్ 1 న పవన్ కల్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా రీ - రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ సినిమా కి అభిమానులు ఎంత లా ఎంజాయ్ చేసారో చూశాం, కలెక్షన్స్ భారీగా వసూలు చేసిన విషయం కూడా తెలిసిందే.. రీసెంట్ గా డిసెంబర్ 31న ఖుషీ సినిమా రీ - రిలీజ్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్న సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేస్తున్నది..  పవన్ కళ్యాణ్ పూరీ జగన్ కాంబో లో వచ్చిన బద్రీ సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే... అయితే ఆ సినిమా నీ మళ్ళీ రీ - రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భవిస్తుంది అట్ట కాకపోతే అది ఎప్పుడూ అనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కాకపోతే జనవరి 26న రీ - రిలీజ్ కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో  ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది   

యువశక్తిలో మీ గళం వినిపించండి🎤

 యువశక్తిలో మీ గళం వినిపించండి 🎤 * యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం. * దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. * మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు  08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు వివరాలను పంపాలి. * వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు, లేదా ఈ - మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు. యువత అంతా పవన్ సీఎం కావాలి అనుకుంటున్నారు అంటూ ఎంత బాగా చెప్పిందో చూడండి  Terms of Use         Privacy Policy